Monday, April 29, 2024

రెజ్ల‌ర్ల నిర‌స‌న‌కు కేజ్రీవాల్ మ‌ద్ద‌తు

ఢిల్లీలోని జంతర్ మంతర్ లో రెజ్లర్లు గత వారం రోజులుగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధింపులకు గురి చేశారని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా ఈ నిరసన కొనసాగుతోంది. రెజ్లర్లు కొనసాగిస్తున్న నిరసనకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్ధతు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement