Friday, May 3, 2024

జమ్ముకశ్మీర్ … వాహనం బోల్తాపడి.. ఆరుగురు జవాన్ల మృతి

జమ్ముకశ్మీర్ లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జవాన్లు ప్రయాణీస్తున్న వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ఐటీబీపీ జవాన్లు మృతిచెందగా.. మరో 32 మంది జవాన్లు గాయపడినట్లు తెలుస్తోంది. బ్రేక్ ఫెయిల్ కావడంతో బస్సు నదిలో పడింది. ప్రమాదం జరిగిన సమయంలో 37మంది ఐటీబీపీ జవాన్లు, ఇద్దరు కశ్మీర్ పోలీసులు బస్సులో ఉన్నారు. అనంత్ నాగ్ జిల్లా పహల్గాం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement