Tuesday, April 30, 2024

కొత్త‌గా 10,649క‌రోనా కేసులు-52మంది మృతి

కొత్త‌గా 10,649కేసులు న‌మోదయ్యాయి. 52మంది మృతి చెందారు. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 44,345,990 కు చేరింది. దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 96,442 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.48 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 52 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 527452 కి చేరింది.గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 10,677 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 43744301 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2. 105 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 27 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

Advertisement

తాజా వార్తలు

Advertisement