Tuesday, April 16, 2024

Breaking: ఎమ్మెల్యేలకు ఎరకేసులో.. అప్పీల్ కు వెళ్లిన సర్కార్

ఎమ్మెల్యేలకు ఎరకేసులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లింది. విచారణ సీబీఐకి అప్పగించాలన్న సింగిల్ జడ్జి తీర్పును సర్కార్ సవాల్ చేసింది. సిట్ దర్యాప్తును రద్దు చేస్తూ సీబీఐకి బదిలీ చేయాలని సింగిల్ జడ్జి ఆదేశించింది. ప్రభుత్వ అప్పీల్ పై సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం విచారణ జరపనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement