Monday, May 6, 2024

Big Breaking | దేశానికి ఆ పార్టీలతోనే తీరని నష్టం.. అందుకే దూరంగా ఉన్నాం: కేటీఆర్​

బీజేపీ, కాంగ్రెస్​ దేశానికి తీరని నష్టం చేశాయని, అందుకే ఆ పార్టీలకు దూరంగా ఉన్నామన్నారు మంత్రి కేటీఆర్​ పాట్నా విపక్షాల భేటీపై ఇవ్వాల (శుక్రవారం) స్పందించారు. హైదరాబాద్​ కేంద్రంగానే జాతీయ రాజకీయాలు చేస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఢిల్లీ ప్రభుత్వ అధికారాలపై కేంద్ర ఆర్డినెన్స్​కు వ్యతిరేకంగా తాము ఓటు వేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాలరాస్తే పోరాటం తప్పదని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement