Thursday, May 2, 2024

Breaking: డ్రగ్స్ తీసుకున్న ఐటీ ఉద్యోగులపై వేటు

డ్రగ్స్ తీసుకున్న ఐటీ ఉద్యోగులపై వేటు పడింది. 13మంది ఐటీ ఉద్యోగులను ఐటీ కంపెనీలు తొలగించాయి. మరో 50మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు నోటీసులు జారీ చేశారు. పెడ్లర్ల దగ్గర ఉన్న డ్రగ్స్ పోలీసులకు పట్టుబడింది. డ్రగ్స్ తీసుకున్న ఐటీ ఉద్యోగుల చిట్టా పోలీసులకు దొరికిపోయింది. సాఫ్ట్ వేర్లకు డ్రగ్స్ అమ్మినట్లు పోలీసులు తేల్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement