Friday, April 19, 2024

Breaking: కొచ్చి స‌ముద్ర‌తీర ప్రాంతంలో భారీగా డ్ర‌గ్స్ ప‌ట్టివేత‌

కొచ్చి స‌ముద్ర‌తీర ప్రాంతంలో భారీగా డ్ర‌గ్స్ ప‌ట్టుబ‌డింది. 200కిలోల హెరాయిన్ ను ఎన్సీబీ స్వాధీనం చేసుకుంది. ఆరుగురు స‌భ్యులు గ‌ల ముఠాను ఎన్సీబీ అదుపులోకి తీసుకుంది. ప‌ట్టుకున్న డ్ర‌గ్స్ విలువ వంద‌ల కోట్ల‌లో ఉంటుంద‌ని అంచ‌ని వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement