Sunday, May 5, 2024

ACB Raid: జీతం కోసం లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన ప్రభుత్వ ఉద్యోగి

ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో సీనియర్ అసిస్టెంట్ సురేందర్ కుమార్ రూ. 12 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే ఓ ఉద్యోగి మెడికల్ లీవ్ కు సంబంధించిన జీతం మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement