Sunday, April 28, 2024

Breaking: భైంసాలో ఆర్ఎస్ఎస్ ర్యాలీకి హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్

భైంసాలో ఆర్ఎస్ఎస్ ర్యాలీకి హైకోర్టు అనుమతిచ్చింది. అయితే షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ర్యాలీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రార్ధనా స్థలానికి 500 మీటర్ల దూరం వరకే అనుమతిని ఇచ్చింది హైకోర్టు. ర్యాలీలో 500 మందికి మాత్రమే హైకోర్టు అనుమతిని ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement