Sunday, May 19, 2024

గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో – ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో ఇప్ప‌టికే ఎంతో మంది సినీ,రాజ‌కీయ సెల‌బ్రిటీలు పాల్గొన్నారు. కాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సీనియర్ జర్నలిస్ట్ స్వప్న విసిరిన ఛాలెంజ్ స్వీకరించారు ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఈ సంద‌ర్భంగా హైదరాబాద్ శ్రీ నగర్ కాలనిలో మొక్క నాటారు దర్శకుడు రాంగోపాల్ వర్మ.. కాగా ఆయ‌న మొక్క‌లు నాటిన ఫొటోలు వైర‌ల్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement