Saturday, May 18, 2024

మహారాష్ట్ర సర్కార్ కు గవర్నర్ కొష్యారి లేఖ

మహారాష్ట్రలో రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. గంట గంటకూ అక్కడ రాజకీయాలు మారుతున్నాయి. తాజాగా మహారాష్ట్ర సంక్షోభంలో మరో మలుపు చోటుచేసుకుంది. ప్రతిపక్షనేత దరేకర్ ఫిర్యాదుపై గవర్నర్ స్పందించారు. దీనిపై గవర్నర్ కొష్యారి మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. నిధులు, జీవో విడుదల పై వివరాలు ఇవ్వాలని లేఖ రాశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement