Friday, May 17, 2024

భాదిత కుటుంబాన్ని ఆదుకుంటాం – ప్రభుత్వ విప్ బాల్క సుమన్

వివాహిత హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కోరారు. చెన్నూరు నియోజకవర్గం లోని కోటపల్లి మండలం లింగన్నపేట లో సౌందర్య కుటుంబాన్ని పరామర్శించారు. హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని రామగుండం సిపి, జిల్లా కలెక్టర్ ను ఫోన్ లో ఆదేశించారు. ఈ సంఘటన దుర‌దృష్ట‌మ‌ని భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతం కాకుండా పోలీసులు కఠినంగా వ్యవహరంచాలన్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని తక్షణ సాయం కింద లక్ష రూపాయలు కుటుంబ సభ్యులకు అందజేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement