బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి బ్యాడ్ న్యూస్. పసిడి ధర వరుసగా మూడో రోజు పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 పైకి చేరింది. దీంతో బంగారం ధర రూ. 49,100కి చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరుగుదలతో రూ. 45,000కు ఎగసింది. కేజీ వెండి ధర రూ. 64,600 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,100గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,000కు చేరింది. కేజీ వెండి ధర రూ. 64,600గా ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..