Tuesday, May 21, 2024

Breaking: హైదరాబాద్ లో గోల్డ్ మాఫియా ఆగడాలు..

హైదరాబాద్ లో గోల్డ్ మాఫియా ఆగడాలు ఎక్కువయ్యాయి. ఓ ముఠా పేదలను బంగారం స్మగ్లింగ్ కు వాడుకుంటోంది. బంగారం అందలేదని బాధితులను చిత్రహింసలకు గురిచేశారు. నలుగురిని కిడ్నాప్ చేసి గోల్డ్ మాఫియా చితకబాదింది. పాతబస్తీలోని ఓ విల్లాలో బాధితులను చిత్రహింసలకు గురిచేశారు. రౌడీషీటర్ మేనల్లుడే ముఠా నాయకుడిగా గుర్తించారు. 300మంది ముఠాగా ఏర్పడి అక్రమంగా గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదుతో సనత్ నగర్ పోలీసులు రంగంలోకి దిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement