Thursday, May 2, 2024

GOLD RATE: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి బ్యాడ్ న్యూస్. గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగిన బంగారం ధర ఈ రోజు మాత్రం పెరిగింది. హైదరాబాద్ మార్కెట్ లో  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 200 పెరిగింది దీంతో పసిడి రేటు రూ.48,000లకు చేరింది. అదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 230 పెరుగుదలతో రూ. 52,370 కి చేరింది. ఇక, బంగారం ధర పెరిగితే వెండి రేటు కూడా అదే దారిలో నడిచింది. వెండి ధర రూ. 300  పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ. 71,000కి చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement