Friday, May 10, 2024

సిమ్లాలో వరద బీభత్సం.. ఒకరు మృతి, ఆరుగురు గల్లంతు

హిమాచల్ ప్రదేశ్ లో వరద బీభత్సం సృష్టించింది. సిమ్లాలో కొండచరియలు విరిగిపడి ఒకరు మృతిచెందాడు. కులూలో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో ఆరుగురు గల్లంతయ్యారు. వరద ధాటికి పలు ఇళ్లు కొట్టుకుపోయాయి. పలువురికి గాయాలయ్యాయి. అలాగే భారీగా వాహనాలు ధ్వంసమయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement