Friday, May 10, 2024

Flash Flash .. ఉధమ్​పుర్​-దుర్గ్​ ఎక్స్​ప్రెస్​లో మంటలు

ఓ ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు చెలరేగిన విషాధ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఉధమ్​పుర్​-దుర్గ్​ ఎక్స్​ప్రెస్​లో మంటలు చెలరేగాయి. మధ్యప్రదేశ్​, మొరేనా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. హేతమ్​పుర్​ రైల్వే స్టేషన్​ నుంచి బయలుదేరిన కొద్ది సమయానికే రైలులోని ఏ1, ఏ2 బోగీల్లో మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఎంత మేరకు నష్టం జరిగిందనేది తెలియరాలేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement