Thursday, May 2, 2024

బడ్జెట్ పై నిర్మలా కసరత్తు.. రేపు కీలక భేటీ

వచ్చే ఏడాది బడ్జెట్ కి సంబంధించిన కసరత్తును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొదలు పెట్టారు. తన ప్రీ బడ్జెట్ సంప్రదింపులను రేపు ప్రారంభించనున్నారు. ఇది కేంద్ర బడ్జెట్ సమర్పణకు ముందు జరిగే సాధారణ వార్షిక కసరత్తు. వ్యవసాయం, వ్యవసాయ ప్రాసెసింగ్ పరిశ్రమకు చెందిన వాటాదారులతో మంత్రి నిర్మలా సమావేశంతో కానున్నారు. అయితే, ఈ సమావేశాలు వర్చువల్ గా నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement