Tuesday, April 30, 2024

2nd ODI: 125 పరుగుల వద్ద ఐదో వికెట్ డౌన్.. శనక (2) ఔట్

ఈడెన్​ గార్డెన్స్​లో భారత్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో శ్రీలంక జట్టు 125 పరుగులకే 5వికెట్లు కోల్పోయింది. శ్రీలంక బ్యాట్స్ మెన్ దసున్ శనక రెండు పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. వంద పరుగుల వరకు ఒక్క వికెటే కోల్పోయిన శ్రీలంక ఆ తర్వాత వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement