Thursday, May 2, 2024

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్… మావోయిస్టు మృతి

ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఇక్కడ జరిగిన ఎన్ కౌంటర్ లో ఓ మావోయిస్టు మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. కాల్పుల్లో గాయపడ్డ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఎన్ కౌంటర్ ఘటన బీజాపూర్ జిల్లాలోని నైమెడ్ పీఎస్ పరిధిలోని కచ్లవారిలో చోటుచేసుకుంది. ఎన్ కౌంటర్ కు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement