Saturday, May 18, 2024

Breaking: ఛత్తీస్ ఘడ్ లో ఎన్ కౌంటర్.. ముగ్గురు మావోయిస్టుల హతం

ఛత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కుండమేర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలిలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement