Saturday, April 27, 2024

రాష్ట్రపతి ఎన్నికకు రేపు నామినేషన్ దాఖలు చేయనున్న ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి ఎన్నికకు ద్రౌపది ముర్ము రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే ఆమె ఢిల్లీ చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీని ద్రౌపది ముర్ము కలవనున్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు ద్రౌపది ముర్ము ప్రధానికి ధన్యవాదాలు తెలపనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement