డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ, తమిళనాడు రాష్ట్ర బీజేపీ జాతీయ కో ఇంచార్జి తెలంగాణ గవర్నర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని రాజ్భవన్లో గవర్నర్ తమిళిసౌందరరాజన్ ని కలిశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గవర్నర్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెకి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమెకి శాలువా కప్పి సన్మానం చేశారు.
గవర్నర్ కి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన – పొంగులేటి సుధాకర్ రెడ్డి
Advertisement
తాజా వార్తలు
Advertisement