Tuesday, April 30, 2024

ప్రతిపక్షాల ట్రాప్ లో పడొద్దు.. ఎంపీలకు మోడీ సూచన

ప్రతిపక్షాల ట్రాప్ లో పడొద్దని ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోడీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. పార్లమెండ్ సమావేశాలను ప్రజలంతా చూస్తున్నారన్నారు. ఎవరు తప్పు చేస్తున్నారో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలకు సమాధానం ఇవ్వాలన్నారు. ఎంపీలు తమ నియోజకవర్గాల డెవలప్ మెంట్ లో పాల్గొనాలన్నారు. మనకు రాబోయే ఎన్నికలు ప్రతిష్టాత్మకం అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement