Saturday, April 27, 2024

Breaking: వీఆర్ ఏల చర్చలు సఫలం.. రేప‌టి నుంచి డ్యూటీలోకి

త‌మ డిమాండ్ల‌ను ప్ర‌భుత్వం అంగీక‌రించ‌డంతో ఆందోళ‌న చేస్తున్న వీఆర్ ఏలు ఎట్ట‌కేల‌కు స‌మ్మె బాట వీడారు. ఇవ్వాల ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ వీ ఆర్ ఏ ప్ర‌తినిధుల‌తో భేటీ అయ్యారు. వారి స‌మస్య‌ల‌న్నీ సావ‌ధానంగా విని ప‌రిష్కారం చూపుతాన‌ని తెలిపారు. దీంతో గ‌త 80 రోజులుగా చేస్తున్న స‌మ్మెను వీ ఆర్ ఏలు నిలిపేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దీంతో రేప‌టి నుంచి య‌థావిధిగా విధుల‌కు హాజ‌ర‌వుతామ‌ని ప్ర‌క‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement