Thursday, April 25, 2024

Breaking: నార్సింగిలో డిటోనేటర్ పేలుడు.. ముగ్గురికి తీవ్రగాయాలు

హైదరాబాద్ పరిధిలోని నార్సింగిలో డిటోనేటర్ పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుడు ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. పేలుడు శబ్ధానికి జనం భయంతో పరుగులు తీశారు. నార్సింగిలో ఔటర్ రింగ్ రోడ్డు పనులు చేస్తుండగా ఈ ఘటన జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement