Friday, April 26, 2024

నుపుర్ శర్మకు భద్రత పెంచిన ఢిల్లీ పోలీసులు

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ అధికార ప్రతినిధి బాధ్యతల నుంచి నుపుర్ శర్మ సస్పెన్షన్ కు గురైంది. ఆమె కుటుంబానికి ఢిల్లీ పోలీసులు భద్రత పెంచారు. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తనను చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని నుపుర్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement