Saturday, May 18, 2024

Breaking: ఆదిపురుష్ సినిమా యూనిట్ కు ఢిల్లీ కోర్టు నోటీసు

ఆదిపురుష్ సినిమా యూనిట్ కు ఢిల్లీ కోర్టు నోటీసు జారీ చేసింది. హిందువుల మనోభావాలు గాయపరిచారన్న పిటిషన్ పై విచారణ జరిగింది. హీరో ప్రభాస్ కు సైతం కోర్టు నోటీసులు జారీ చేసింది. సినిమా విడుదలపై స్టే విధించాలని పిటిషన్ వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement