Sunday, May 5, 2024

Delhi: సాయంత్రం కాంగ్రెస్ ఎంపీల అత్యవసర భేటీ

కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఈరోజు సాయంత్రం అత్యవసరంగా భేటీ కానున్నారు. సాయంత్రం 4గంటలకు పార్లమెంట్ భవన్ లో కాంగ్రెస్ ఎంపీలు భేటీ కానున్నారు. అగ్నిపథ్, రాహుల్ గాంధీ ఈడీ విచారణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సాయంత్రం 5గంటలకు కాంగ్రెస్ ఎంపీలు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలవనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement