Monday, May 6, 2024

Breaking: జూబ్లీహిల్స్ రేప్ కేసులో కీలక మలుపు..

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రేప్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో మైనర్లను జువైనల్ బోర్డు మేజర్లుగా గుర్తించింది. నలుగురు నిందితులను మేజర్లుగా గుర్తించాలని జువైనల్ బోర్డును పోలీసులు కోరారు. బహుదూర్ పురా ఎమ్మెల్యే కొడుకును మైనర్ గా గుర్తించారు. మేజర్ గా గుర్తించి కోర్టులో ట్రయల్స్ చేయాలని కోర్టు ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement