Friday, May 3, 2024

కొత్త‌గా 3,805కరోనా కేసులు

గ‌డిచిన 24గంట‌ల్లో ఇండియాలో 3,805 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,45,89,732 కు చేరింది. దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 37,444 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 89.1 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 4569 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,40,23,00 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2.18 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 15 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ

Advertisement

తాజా వార్తలు

Advertisement