Tuesday, April 30, 2024

మంత్రిని తొలగించాలి : గవర్నర్ ను కలిసిన కాంగ్రెస్ నేతలు

కర్ణాటక గవర్నర్ ను కాంగ్రెస్ నేతలు కలిశారు. కర్ణాటక మంత్రి ఈశ్వరప్పను తొలగించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. అలాగే ఆ రాష్ట్ర సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు గవర్నర్ కు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement