Saturday, May 18, 2024

Delhi: చ‌మురు ధ‌ర‌ల పెంపుపై కాంగ్రెస్ ధ‌ర్నా : పాల్గొన్న రాహుల్

దేశవ్యాప్తంగా చమురు ధరలు పెరిగిన విషయం తెలిసిందే. చమురు ధరల పెరుగుదలపై కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ధర్నా నిర్వహించింది. ఈ నిరసన ప్రదర్శనలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ పాల్గొన్నారు. చమురు ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. చమురు ధరలతో పాటు నిత్యావసర ధరలు కూడా భారీగా పెరిగాయన్నారు. పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement