Wednesday, May 1, 2024

నేడు జగిత్యాలలో సీఎం కేసీఆర్ పర్యటన..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఈరోజు జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్ జగిత్యాలలో పర్యటించనుండగా మోతే గ్రామంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అయితే ఈ సభకు ఎమ్మెల్సీ కవిత కూడా హాజరు కానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement