Monday, April 29, 2024

Live : కేంద్ర ప్ర‌భుత్వానికి మెద‌డు లేదు.. ఎవ్వ‌ల‌కోసం ఈ బ‌డ్జెట్‌.. కేసీఆర్ ఫైర్‌

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌లో ఎవ్వ‌ల‌కు ఏం ఉప‌యోగం లేద‌ని, అంతా సున్నా అని మండిప‌డ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. ద‌ళితులు, మైనార్టీలు, గిరిజ‌నులకు చిన్న రాష్ట్ర‌మైనా తెలంగాణ‌లో పెట్టినంత బ‌డ్జెట్ కూడా యావ‌త్ దేశానికి పెట్ట‌లేద‌ని మండిప‌డ్డారు. రైతుల‌కు ఎరువుల‌పై అందించే స‌బ్సిడీల‌ను కూడా కోత పెట్టారని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఇదంతా తాను కావాల‌ని చెబుతున్న‌దేమీ కాదని, కేంద్ర బ‌డ్జెట్ లెక్క‌లే ఇవ‌న్నీ స్ప‌ష్టం చేస్తున్నాయ‌న్నారు.

https://youtu.be/lR2RXwDvXjg
Advertisement

తాజా వార్తలు

Advertisement