Monday, May 6, 2024

ర‌న్నింగ్ ట్రాక్ పై ప‌రిగెత్తిన సీఎం భూపేష్ బ‌ఘేల్ – వైర‌ల్ గా వీడియో

ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ జగ్దల్‌పూర్‌లో రాష్ట్రంలో మొట్టమొదటి ఫిఫా ఆమోదించిన సింథటిక్ ఫుట్‌బాల్ గ్రౌండ్ .. రన్నింగ్ ట్రాక్‌ను ప్రారంభించారు..అనంత‌రం రన్నింగ్ ట్రాక్‌పై సీఎం పరుగెత్తారు. కాగా చిత్రకూట్‌కు చెందిన లోకేశ్వరి అనే బాలిక తన తండ్రి 15 ఏళ్ల క్రితం చనిపోయాడని, ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో తాను, తన సోదరుడు చదువుకోలేకపోతున్నామని ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌తో చెప్పారు. 3 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేయాలని బస్తర్ జిల్లా ఇన్‌చార్జిని బఘేల్ ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement