Thursday, April 25, 2024

చంద్రబాబు సానుభూతి ప్రయోగం వికటించింది.. మంత్రి మేరుగ

చంద్రబాబు సానుభూతి ప్రయోగం వికటించిందని ఏపీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రష్టేషన్ లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. చివరకు ప్రజలను భయపెట్టే స్థాయికి వెళ్లారన్నారు. చంద్రబాబు వైఖరిపై ప్రజల్లో వ్యతిరేకత వస్తోందన్నారు. అందుకే సీఎంపై ఆరోపణలు చేస్తున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement