Tuesday, April 30, 2024

రైల్వే ఉద్యోగులకు కేంద్రం శుభవార్త.. 78రోజుల బోనస్..

కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. దీపావళి కానుకగా 78రోజుల బోనస్ ను ప్రకటించింది. కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చమురు కంపెనీలకు రూ.22వేల కోట్లు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement