Monday, May 6, 2024

అదుపుత‌ప్పి బోల్తా ప‌డిన బస్సు-27మంది మృతి

ప్ర‌మాద‌వ‌శాత్తు ఓ బ‌స్సు అదుపుత‌ప్పి బోల్తా ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో 27మంది దుర్మ‌ర‌ణం చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయ‌ప‌డిన వారిని దవాఖానకు తరలించామని స్థానిక అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. చైనాలోని గ్వీఝౌ ప్రావిన్స్ సంధూ ప్రావిన్స్‌ రాజధాని గ్వియాంగ్‌కు 170 కిలోమీటర్ల దూరంలో ఆదివారం ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఈ ప్రమాదం సమయంలో బస్సులో మొత్తం 47 మంది ఉన్నారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement