Friday, May 3, 2024

సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. ప్రగతి భవన్‌ లో మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో ప్రధానంగా రైతు బంధు నిధుల విడుదల, ధాన్యం కొనుగోళ్లు, ఇంటి స్థలం ఉన్న బలహీనవర్గాలకు గృహ నిర్మాణానికి ఆర్థిక సాయం, దళిత బంధు సహా పలు అంశాలపై చర్చించే అవకాశముంది. అలాగే టీఆర్‌ఎస్‌ ను బీఆర్‌ఎస్‌ గా మార్చడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిన అనంతరం తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement