Thursday, April 25, 2024

Breaking : బీఎస్ఎఫ్ క్యాంప్ లో కాల్పులు : ఐదుగురు జ‌వాన్లు మృతి

పంజాబ్ రాష్ట్రంలో బీఎస్ఎఫ్ క్యాంప్ లో కాల్పుల క‌ల‌క‌లం చోటుచేసుకుంది. బీఎస్ఎఫ్ జ‌వాన్ త‌న తోటి సిబ్బందిపై కాల్పులు జ‌రిపాడు. ఈ కాల్పుల్లో 5మంది జ‌వాన్లు మృతిచెంద‌గా, మ‌రో 10మంది గాయ‌ప‌డ్డారు. అమృత్ స‌ర్ బీఎస్ఎఫ్ ఘ‌ట‌న‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement