Saturday, May 18, 2024

Breaking : విజ‌య‌వాడ బెంజ్ స‌ర్కిల్ ప్లైఓవ‌ర్-2 ని – ప్రారంభించిన నితిన్ గ‌డ్క‌రీ, సీఎం జ‌గ‌న్

విజ‌య‌వాడ : బెంజ్ స‌ర్కిల్ ప్లైఓవ‌ర్-2 ప్రారంభోత్స‌వం జ‌రిగింది. బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్‌ను సీఎం వైఎస్‌ జగన్‌, కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ప్రారంభించారు. మొత్తం ప్రాజెక్టులకు రూ.20వేల కోట్ల ఖర్చయ్యింది. ఫ్లైఓవర్‌ ప్రారంభంతో బెంజ్‌ సర్కిల్‌ వద్ద ట్రాఫిక్‌ కష్టాలు తీరనున్నాయి.సీఎం జగన్‌, కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, కిషన్‌రెడ్డి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement