Thursday, May 2, 2024

Breaking : స‌మ‌తామూర్తి విగ్ర‌హావిష్క‌ర‌ణ చేసిన ప్ర‌ధాని మోడీపై – మంత్రి కేటీఆర్ సెటైర్స్

స‌మ‌తామూర్తి విగ్ర‌హాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ఆవిష్క‌రించ‌డంపై తెలంగాణ కేంద్ర మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. వివ‌క్ష‌కు చిహ్న‌మైన వ్య‌క్తి.. స్టాట్యూఆఫ్ ఈక్వాలిటీని ఆవిష్క‌రించారని అన్నారు. స‌మాన‌త్వం దూరం చేసిన వాళ్లు ఆవిష్క‌రించ‌డం చూసి ..వ్యంగ్యం కూడా కొన్ని సార్లు మ‌ర‌ణించింద‌ని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కాగా నిన్న న‌రేంద్ర‌మోడీ చేతుల మీదుగా విగ్ర‌హావిష్క‌ర‌ణ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి సీఎం కేసీఆర్ హాజ‌రుకాలేద‌న్న సంగ‌తి తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement