Saturday, May 11, 2024

Breaking :వందేళ్ల‌లో ఎన్న‌డూ లేనంత‌గా విరుచుకుప‌డిన క‌రోనా – ప్ర‌ధాని మోడీ

రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంపై రాజ్య‌స‌భ‌లో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ స‌మాధానం ఇచ్చారు. ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వాలు జ‌రుపుకుంటున్నామ‌ని తెలిపారు ప్ర‌ధాని. వందేళ్ల‌లో ఎన్న‌డూ లేనంత‌గా క‌రోనా విరుచుకుప‌డింద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement