Saturday, April 27, 2024

Breaking : ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్యాకేజీ స్టార్ – మంత్రి అవంతి

ఏపీ రాజ‌కీయాల్లో జ‌న‌సేన ఆవిర్భావ స‌భ సెగ‌లు రేగాయి. టీడీపీతో పొత్తు పెట్టుకొని వెళ్లిపోయావ్ అని జ‌స‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై విరుచుకుప‌డ్డారు మంత్రి అవంతి శీనివాస్. ఈ మేర‌కు మ‌ళ్లీ క‌ల‌వాల‌నుకుంటున్నావు అని ఆరోపించారు. ప్యాకేజీ స్టార్ అని మ‌రోసారి నిరూపించుకున్నావ‌ని ప‌వ‌న్ ని దుయ్య‌బ‌ట్టారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కి అహంభావం ఎక్కువ‌ని అన్నారు. తాను గూండాగిరి చేశాన‌ని నిరూపిస్తారా అని నిల‌దీశారు. రాష్ట్రంలో ఎమ‌ర్జెన్నీ ప‌రిస్థితి ఉందా అని ప్ర‌శ్నించారు మంత్రి.

Advertisement

తాజా వార్తలు

Advertisement