Thursday, May 2, 2024

Breaking : డ్ర‌గ్స్ కేసులో మ‌రోసారి సినీ తార‌ల‌కు నోటీసులు ! – హైకోర్టులో మెమో దాఖ‌లు

డ్ర‌గ్స్ కేసులో మ‌రోసారి సినీ తార‌ల‌కు నోటీసులు ఇచ్చే అవ‌కాశం ఉంది.12ఎఫ్ ఐఆర్ ల్లో నిందితుల‌ను ఈడీ విచారించ‌నుంది.టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో ముమ్మ‌రం కానున్న‌ద‌ర్యాప్తు. హైకోర్టులో మెమో దాఖ‌లు చేశారు ఎక్సైజ్ పోలీసులు. ఈ మేర‌కు అన్ని ఆధారాలు ఈడీకి అంద‌జేసింది ఎక్సైజ్ శాఖ‌. ఈడీ కోర్టు ధిక్క‌ర‌ణ పిటిష‌న్ తో ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. కాల్ డేటా, రికార్డులు ఇచ్చామ‌ని ప్ర‌భుత్వ మెమో.

Advertisement

తాజా వార్తలు

Advertisement