Saturday, May 4, 2024

Breaking : తెలంగాణ ఏర్పాటులో శ‌ర‌ద్ ప‌వార్ ఇచ్చిన మ‌ద్దతు మ‌రువ‌లేం – కేసీఆర్

ముంబై శ‌ర‌ద్ ప‌వార్ తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. కేసీఆర్,శ‌ర‌ద్ ప‌వార్ ల మ‌ధ్య గంట‌న్న‌ర‌పాటు స‌మావేశం జ‌రిగింది. ఈ భేటీ అనంత‌రం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.. విప‌క్షాల‌న్నీ ఒకే తాటిపైకి రావాల‌ని నిర్ణ‌యించామ‌ని తెలిపారు. తెలంగాణ ఏర్పాటులో శ‌ర‌ద్ ప‌వార్ ఇచ్చిన మ‌ద్దతు మ‌రువ‌లేం అన్నారు కేసీఆర్. దేశంలో పాల‌న స‌రైన రీతిలో సాగ‌డం లేద‌ని అన్నారు. కొత్త అజెండాతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఆ ఆలోచ‌న‌ల‌ను శ‌ర‌ద్ ప‌వార్ తో పంచుకున్నాన‌ని చెప్పారు.శ‌ర‌ద్ ప‌వార్ కు ఎంతో రాజ‌కీయ అనుభ‌వం ఉంద‌ని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement