Friday, May 3, 2024

Breaking : పిఠాపురంలో మిస్సింగ్ క‌ల‌క‌లం – న‌లుగురు టెన్త్ విద్యార్థినులు అదృశ్యం

తూర్పుగోదావ‌రి జిల్లా పిఠాపురంలో మిస్సింగ్ క‌ల‌క‌లం రేగింది. న‌లుగురు టెన్త్ విద్యార్థినుల అదృశ్యం అయ్యారు. హైద‌రాబాద్ లో ఉన్న‌ట్లు పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు పోలీసులు. హైద‌రాబాద్ వ్య‌క్తి మాట‌లు న‌మ్మి వెళ్లిన‌ట్టు స‌మాచారం. పోలీసులు వారి ఆచూకీ కోసం వెతుకులాట ప్రారంభించారు. కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement