Monday, May 20, 2024

Breaking : అధికార లాంఛ‌నాల‌తో ‘ల‌తా మంగేష్క‌ర్’ అంత్య‌క్రియ‌లు – రెండు రోజులు దేశ‌వ్యాప్తంగా సంతాప దినాలు

అధికార లాంఛ‌నాల‌తో ల‌తామంగేష్క‌ర్ అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయి. ముంబై శివాజీ పార్క్ లో ల‌తా మంగేష్క‌ర్ అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయి. రెండు రోజుల పాటు దేశ‌వ్యాప్తంగా సంతాప‌దినాలు జ‌ర‌పాల‌ని కేంద్రం ప్ర‌క‌టించింది. ల‌తా లేని లోటు ఎవ‌రూ పూడ్చ‌లేనిద‌ని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. గాన కోకిల స్వ‌రం చిర‌స్థాయిగా నిలిచిపోతుంద‌ని కాంగ్రెస్ కీల‌క నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఇక ల‌త దీదీ మ‌ర‌ణం షాక్ కి గురిచేసింద‌ని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ల‌తా మంగేష్క‌ర్ నాలుగు చిత్రాల‌కు నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement