Saturday, May 4, 2024

Breaking – శ్రీశైలంలో జ‌ల విద్యుత్ ఉత్ప‌త్తిని ఆపండి – ఏపీ,తెలంగాణ‌కు కృష్ణా బోర్డు ఆదేశాలు

ఏపీ,తెలంగాణ ప్ర‌భుత్వాల‌కు కేఆర్ ఎంబీ లేఖ రాసింది. శ్రీశైలంలో జ‌ల విద్యుత్ ఉత్ప‌త్తిని వెంట‌నే ఆపాల‌ని ఏపీ,తెలంగాణ‌కు కృష్ణా బోర్డు ఆదేశాలు జారీ చేసింది. నాగార్జునసాగ‌ర్ నుంచి రివ‌ర్స్ పంపింగ్ ద్వారా తాగునీటి అవ‌స‌రాల కోసం వాడుకోవాల‌ని సూచ‌న‌లు చేసింది. ఏపీ,తెలంగాణ ప్ర‌భుత్వాల‌కు కేఆర్ ఎంబీలేఖ రాసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement